బంగ్లాదేశ్లోని రంగపూర్లో రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కూతురు అగామి (23), కొడుకు ప్రియం (12) గొంతు నులిమి హత్యకు గురయ్యారు. యాబా డ్రగ్ తీసుకుంటున్న దృశ్యాన్ని కుటుంబం చూడటంతో ఇద్దరు యువకులు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బంగ్లాదేశ్లో హిందూ కుటుంబం హత్య
Source: Asianet Telugu