శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినా, 2005 తర్వాత ఎన్నికలు జరగలేదు. విలీన పంచాయతీలు, రిజర్వేషన్ అంశాలపై కోర్టు కేసులు వాయిదాకు కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు మేయర్ పీఠం వల్ల తమ అధికారం తగ్గుతుందని భయపడుతున్నారని ఆరోపణలున్నాయి.
శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు: 20 ఏళ్లుగా వాయిదా వెనుక కథ
Source: NTV Telugu